జీతం అడిగిన దళితుడు.. బూట్లు నాకించిన యాజమాని.. బెల్టుతో చావకొట్టారు.. వీళ్లేం మనుషులు!
జీతం అడిగినందుకు ఓ సేల్స్ మెనేజ్ర్ చావగొట్టింది కంపెనీ యాజమాన్యం. గుజరాత్-మోర్బీలో ఈ ఘటన జరిగింది. జీతం పడలేదని కంపెనీ ఓనర్కు సేల్స్ మేనేజర్ మెసేజ్ చేశాడు. దీంతో రగిలిపోయిన మహిళా ఓనర్.. సేల్స్ మేనేజర్తో తన బూట్లు నాకించుకోని.. అతడిపై దాడి చేయించింది.