Free Ration : ఉచితాలు తగ్గించాలి.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్
ప్రభుత్వంపై మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్ చేశారు. ఉచితాలు తగ్గించాలని.. అర్హులకే మాత్రమే ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు కిలో బియ్యం రూ.60 ఉండగా ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు. తినడానికి లేనివారికే బియ్యం ఇవ్వాలని చెప్పారు.