Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు!
ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
షేర్ చేయండి
విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
షేర్ చేయండి
Subbayya Gari Hotel: సుబ్బయ్యగారి హోటల్ సీజ్.. భోజనంలో జెర్రీ!
సుబ్బయ్యగారి హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. విజయవాడ బ్రాంచ్ హోటల్లో ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ ఇవ్వగా.. అందులో జెర్రీ దర్శనం ఇచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనిఖీలు చేసి హోటల్ ను మూసేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి