UNOలో పాక్ ఆర్మీ నేర చరిత్ర.. ‘వేలాది మహిళలపై అఘాయిత్యాలు’
UNO సమావేశంలో బుధవారం భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ మాట్లాడారు. పాకిస్థాన్లో మైనారిటీ మహిళలపై లైంగిక హింస నేటికీ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బంగ్లాదేశ్లో వేలాది మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన ఆరోపించారు.