OPERATION SINDOOR : జమ్మూలోని ఐక్యరాజ్యసమితి ఆస్తులపై పాక్ గురి..ఫిరంగితో...
భారత్ దాడులతో కోపంగా ఊగిపోతున్న పాక్ ఏం చేయాలో దిక్కతోచని పాక్ కవ్వింపు చర్యలు పెంచింది. తాజాగా జమ్మూకశ్మీర్లోని ఐక్యరాజ్యసమితి ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న పాక్ దాడులు చేసింది. ఐరాస ఫీల్డ్స్టేషన్ వైపు పాక్ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు దూసుకొచ్చాయి