పాకిస్థాన్లో ట్రైన్ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. నిర్బంధంలో వందలాది ప్రయాణికులు
పాకిస్థాన్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం బలుచిస్తాన్లోని జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను హైజాక్ చేశారు. వందలాది మంది ప్రయాణికులను నిర్బంధించారు. ఇది తామే చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం
రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.
VIRAL VIDEO: ట్రైన్లో ఆ పనులు ఏంట్రా నాయనా.. బాత్రూంలో అలా అడ్డంగా దొరికిపోయిన జంట!
ఓ యువ జంట ట్రైన్లో దారుణానికి పాల్పడింది. పబ్లిక్ ముందే ట్రైన్ బాత్రూమ్లో సిగ్గులేకుండా శృంగారంలో పాల్గొన్నారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. పలువురు తిట్టిపోస్తుంటే మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Kerala Viral Video: బావిలో పడిపోయిన భర్త.. ప్రాణాలకు తెగించి కాపాడిన భార్య
ఓ భార్య.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుంది. బావిలో పడిపోయిన తన భర్తను కాపాడి.. అతడికి పునర్జన్మను ప్రసాదించింది. ఈ ఘటన కేరళలోని పిరవమ్ ప్రాంతంలో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా?
కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. తపతి-గంగా ఎక్స్ప్రెస్లో మహారాష్ట్ర జల్గావ్ సమీపంలో కోచ్పై రాళ్లు విసరగా.. కిటీకీ అద్దాలు పగలిపోయాయి. కుంభమేళాలో హింస సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ట్రైన్ లో తల ఎటువైపు పెట్టి పడుకోవాలంటే |Train journey |Precautions |RTV
Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్లు పెంపు
సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇక మీదట 16 కోచ్లు ఉండనున్నాయి.
Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ
గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సీఆర్ 450 బుల్లెట్ రైలును చైనా ఆవిష్కరించింది. ఈ రైలును ఆదివారం బీజింగ్లో పరీక్షించారు. ఇది వాడుకలోకి వచ్చే సమయానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల వాణిజ్య రైలుగా నిలుస్తుందని చైనా రైల్వేశాఖ పేర్కొంది.