Pahalgam Terror Attack : జమ్మూకశ్మీర్ లోఉగ్రదాడి | Jammu & Kashmir | J&K News | Pakistan | RTV
బాగా బీచ్, కలాంగుట్ బీచ్, అంజునా బీచ్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారే గోవా ప్రస్తుతం డల్ గా అయిపోయింది. టూరిస్టులు తగ్గిపోయి ఇంతకు మునుపు వైభవం కోల్పోయి వెలవెలబోతోంది. దీని వెనుక చాలానే కారణాలున్నాయి అని చెబుతున్నారు. అవేంటో కింద ఆర్టికల్ లో..
గోవా టూరిజం పతనం కావడానికి ఇడ్లీ, సాంబార్ కారణమని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. వీటితోపాటు బీచ్లో వడా పావ్లు విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల వారికి గోవా వాసులు దుకాణాలు అద్దెకు ఇవొద్దన్నారు.
తెలంగాణ పర్యాటక రంగంలో ఆశించిన ప్రగతి కనిపించట్లేదని సీఎం రేవంత్ అన్నారు. వినూత్న పద్ధతిలో ఆలోచించి ఉపాధి వనరుగా తీర్చిదిద్దాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామన్నారు.
ఫిబ్రవరి 10లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్నారు.
రీసెంట్గా గోవాకు పర్యాటకులు తగ్గిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కానీ చివరకు అవన్నీ అబద్ధాలని తేలాయి. గోవాలో టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందుతోందని..ఇంతకు ముందు కంటే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. త్వరలోనే ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది పర్యాటకం & శాంతి అనే థీమ్తో పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఈ ఏడాది జార్జియా దేశం ఆతిధ్యం ఇస్తోంది.