Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్
ఢిల్లీ స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపింది ఓ 12వ తరగతి కుర్రాడని తెలిసింది. కేవలం పరీక్షలు రాయడం ఇష్టం లేకనే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడని తెలిసింది. ఈ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు.