Lashkar-e-Taiba: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు వణికిపోతున్న పాక్.. POK నుంచి లష్కరే తోయిబా పరుగో పరుగు..!
భారత్ దెబ్బకు పార్ లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. అందుకే అక్కడి పంజాబ్, పీవోకేలను వదిలి పారిపోతున్నారు. ఖైబర్ పక్తుంఖ్వాలోని మారుమూల ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పరుచుకుంటున్నారు.