Stampede: బెంగళూరు తొక్కిసలాట ఏ సమయంలో జరిగిందంటే..
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ పరేడ్ విషాదంగా ముగిసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన సాయంత్రం 5.16 నిమిషాలకు మొదలైందని...ఆ తర్వాత అంతా గందరగోళంగా మారిపోయిందని చెబుతున్నారు.