Bihar Elections 2025: డబ్బున్నోళ్ళదే ప్రజాస్వామ్యం.. బీహార్ ప్రజల ఎన్నికల తీర్పు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు.
దేశంలో మహిళా ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడమే కాక.. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్రా, మధ్యప్రదేశ్...ఇప్పుడు బీహార్ లలో ఇదే సరళి కనిపించింది.
సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.
బీహార్ లో ఈ సారి తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేద్దామనుకున్న బీజేపీకి షాక్ తగిలింది. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉన్న అందులో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ అందరి కంటే ముందంజలో దూసుకుపోతోంది.
బీహార్ లో పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం 20 స్ధానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కారణంగా మహాఘట్ బంధన్ ఈసారి కూడా ఓడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.
ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో ఆత్మాహుతి బాంబ్ గా ఉన్న ఉమర్ నబీ ఇంటిని అర్థరాత్రి హద్రతా దళాలు పేల్చేశాయి. జమ్మూకశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూల్చివేత ప్రక్రియను చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.