Accident: హిమాచల్ లో దారుణం..రాయిని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. టారీఫ్ ల విషయంలో తనను తాను మరోసారి సమర్ధించుకున్నారు. వాటికి వ్యతిరేకంగా తీర్పు వస్తే గ్రేట్ డిప్రెషన్ తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకపక్క ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తూ బెదిరింపులు పాల్పడుతున్నారు. మరోవైపు ఆయనకు షాక్ ఇస్తూ భారత్ కు భారీ డిస్కౌంట్ తో రష్యా చమురును ఆఫర్ చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలు అప్పుడే ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. టారీఫ్ ల భయంతో వాల్ మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ లాంటి కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపొద్దని చెబుతున్నాయి.
ఇండియా, అమెరికాలు ఇప్పుడు బద్ధ శత్రువులయ్యాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటుందనే ఆరోపణలతో అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీనిలో యూఎస్ కు వ్యతిరేకంగా భారత్ కు మద్దతుగా రష్యాతో పాటూ చైనాకు నిలుచనుంది. దీంతో అగ్రరాజ్యానికి మూడినట్టే అంటున్నారు.
అమెరికా విధించిన టారీఫ్ లకు భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. దీనికి సంబంధించి అమెరికా నుండి బోయింగ్ జెట్ విమానాలను కొనుగోలు చేయడానికి $3.6 బిలియన్ల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటున్నారు. తాను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక తగ్గేదే లేదని చెబుతున్నారు. సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్ తో ఎటువంటి వాణిజ్య చర్చలుండవని చెప్పారు.
భారత్, రష్యా వాణిజ్య సంబంధాలు...కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై కత్తి కట్టారు. సుంకాలను బాదేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశాల మధ్య సంబంధం మరింత బలపరుచుకునే దిశగా పుతిన్ ను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు.
అయ్యయ్యో ట్రంప్ ఎంత పని చేశావు అని తలపట్టుకుంటున్నారు బంగారం ప్రియులు. అసలే శ్రావణ మాసం దానికి తోడు పసిడి ధరలు కొండెక్కి కూర్చోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ టారీఫ్ ల ఎఫెక్ట్ తో బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది.