AP: గ్రూప్ -2 మెయిన్స్ ఫలితాల విడుదల
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరకు 12 పరుగుల తేడాతో ముంబయ్ మీద లక్నో గెలిచింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 67 పరుగులు చేసినప్పటికీ పలితం దక్కలేదు.
అమెరికా ప్రతీకార సుంకాలకు ధీటుగా చైనా కూడా 34శాతం సుంకాలను వేసింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...చైనా భయపడింది అంటున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఉత్తమ విద్యావస్థ రూపకల్పన కోసం నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశించారు. క్షేత్రస్థాయిని దృష్టిలో పెట్టకుని దీనిని తయారు చేయాలని చెప్పారు.
ప్రేమ, రొమాన్స్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిల వెంట పడకండి..అన్నీ మూసుకుని కూర్చోండి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ముఖ్యంగా చైనా వారితో అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకో తెలుసా..
ట్రంప్ దెబ్బకు మొత్తం ప్రపంచ షేర్ మార్కెట్ తల్లకిందులైపోయింది. నిన్నటి నుంచి భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఈరోజు భారత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 దగ్గర ఉంది.
ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాతో మాట్లాడుతూ దాన్ని చూపించారు. మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు.
నిన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఓ అద్భుతం జరిగింది. శ్రీలంక పార్ట్ టైమ్ బౌలర్ కామిందు మెండిస్ బౌలింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. రెండు చేతులతో బౌలింగ్ చేసి వామ్మో అని అనిపించాడు మెండిస్.
ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి.