Mumbai Blasts: సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్ళు జరిగేవి కావు..ఉజ్వల్ నికమ్
ముప్పైళ్ళ క్రితం 1993లో జరిగిన ముంబై పేలుళ్ళ కేసు వాదించిన ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు ఆగేవి అన్నారు.
ముప్పైళ్ళ క్రితం 1993లో జరిగిన ముంబై పేలుళ్ళ కేసు వాదించిన ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు ఆగేవి అన్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మంబై వెళుతున్న స్పైప్ జెట్ విమానంలో ఇద్దరు మహిళలు కాక్ పిట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో విమానాన్ని నిలిపేశారు. ఈ కారణంగా ఫ్లైట్ ఏడు గంటలు ఆలస్యం అయింది.
వరుసపెట్టి అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూ మెక్సికో, టెక్సాస్ ల తర్వాత ఇప్పుడు న్యూ జెర్సీలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయింది. చివరి వికెట్ సిరాజ్ అనూహ్యంగా అవుట్ అవడంతో భారతజట్టు నిరాశలో మునిగిపోయింది.
50 రోజుల్లో ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాలి లేకపోతే తీవ్రమైన సుంకాలతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ మాట వినకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అణు చర్చలపై ఇరాన్ మళ్ళీ మాట్లాడింది. దాడులు చేయమని హాయీ ఇస్తే అమెరికా తో చర్చలకు సిద్ధమని తెలిపింది. అంతకు ముందు అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదని చెప్పిన ఇరాన్ ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు.