Trump: భారత్ తో సహా ఆ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
విజయనగరం ఉగ్ర కుట్ర పై ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా 8 రాష్ట్రాల్లో..16 చోట్ల తనిఖీలను నిర్వహించింది. జూలైలో విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల దాడులు సైతం ప్రారంభించింది.
దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదని సామెత. అచ్చు ఇలానే అనుకుంటున్నారు ఐటీ రిటర్న్ కోస ప్రయత్నిస్తున్న వారందరూ. ఆదాయపు పన్నును ఫైల్ చేయడానికి కేంద్రం గడుపు పెంచింది. కానీ.. దానికి సంబంధించిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ అవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
జెమనై కొత్తగా బనానా ఏఐ చీర ట్రెండ్ ను ప్రవేశపెట్టింది. అమ్మాయిలు దీనిపై ప్రేమలో పడిపోయారు. కానీ దీంతో జాగ్రత్తగా ఉండకపోతే మీ పని అంతే అంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి బనానా ఏఐ చీర ట్రెండ్ తో తనకు కలిగిన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు.
ఇజ్రాయెల్ పై ఇస్లాం దేశాలన్నీ మండిపడుతున్నాయి. ఖతార్ లోని దోహాపై ఆ దేశం దాడి చేయడంపై ముస్లిం దేశాలు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. దీంట్లో ఇజ్రాయెల్ రక్త దాహాన్ని అడ్డుకోవాలని..ఇకపై దాడులు చేస్తే ఒప్పుకునేదే లేదని తీర్మానించాయి.
అమెరికా, భారత్ ల మధ్య స్తంభించిన వాణిజ్యం మళ్ళీ ఒక దారిలో పడుతోంది. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్యా ఉన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం చల్లారాయి. దీంతో అమెరికా అధికారులు వాణిజ్య చర్చల కోసం న్యూ ఢిల్లీకి వస్తున్నారు.
మంగళవారం తెల్లవారు ఝామున కురిసిన భారీ వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.