Operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
ఆపరేషన్ సిందూర్ వేళ దేశంలో ఉద్రక్తిపరిస్థితులు నెలకొన్నాయి. మీ ఇంటిని పేల్చేస్తాం అంటూ ఏపీ తిరుపతి వాసికి పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. వెంటనే త్రిలోక్ కుమార్ ఫిర్యాదు చేయగా నంబర్ ట్రేస్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.