Pulivendula villagers Warning : పులివెందుల గ్రామస్థుల హెచ్చరిక | ZPTC Elections | YS Jagan | RTV
Tiger Attack: పర్యాటకుడిపై పులి దాడి.. వీడియో వైరల్
థాయ్లాండ్లోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతమైన టైగ్ కింగ్డమ్లో ఓ పర్యాటకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతడు పులితో నడుస్తూ ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
Tiger died: కరెంట్ షాక్తో పులి మృతి.. చర్మం, గోళ్ల కోసం స్మగ్లర్లు ఏం చేశారంటే!
కరెంట్ షాక్తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
BREAKING: తెలంగాణలో పులి బీభత్సం.. ఐదుగురు మృతి
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టించింది. చంద్రపూర్-బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల నుంచి పులి తిరుగుతోంది. ఐదుగురిపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
Tiger Attack: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పులి.. తల్లికూతురి ప్రాణాలు కాపాడిన పెంపుడు కుక్క!
ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్లో భయంకరమైన ఘటన జరిగింది. ఒక చిరుతపులి రాత్రి ఇంట్లోకి ప్రవేశించి తల్లీకూతురు కమల, విజలపై దాడి చేసింది. పెంపుడు కుక్క పులిని కొరికి గాయపరిచి వారిద్దరినీ కాపాడింది. అటవీశాఖ అధికారులు పులిని బంధించి తీసుకెళ్లారు.
శివరాత్రి రోజు శ్రీశైలంలో చిరుత పులి మృతి కలకలం
శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో చిరుత మృతి కలకలం రేపింది. రుద్రపార్కు సమీపంలో గోడపై చిరుతపులి చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్న శివభక్తులు గుర్తించారు. పులి గోర్లు కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావుతీస్తోంది.
Wayanad: వాయనాడ్లో 48 గంటల పాటు కర్ఫ్యూ.. అసలు కారణమేంటి?
కేరళలోని వాయనాడ్లో ప్రభుత్వం 48 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఓ మహిళపై దాడి చేయడంతో పాటు అటవీ శాఖ అధికారిపై కూడా పులి దాడి చేయడంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు. పులి కనిపించిన వెంటనే కాల్చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Adilabad Tiger News: ఆదిలాబాద్లో పెద్ద పులి కలకలం.. భయాందళనలో ప్రజలు
ఆదిలాబాద్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ లారీ డ్రైవర్ అర్థరాత్రి తాంసి శివారులో అర్థరాత్రి సమయంలో వెళ్తుండగా.. పెద్ద పులి రోడ్డు దాటుతుంది. ఈ విషయాన్ని అటవీ సిబ్బందికి తెలియజేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు బిగించారు.