BREAKING: కర్నూల్ ఘోర బస్సు ప్రమాదం.. TGSRTC కీలక ప్రకటన!
తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.
తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.
హైదరాబాద్ ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో 7754 స్పెషల్ బస్సులను నడపడానికి నిర్ణయించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
హైదరాబాద్ - విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ రూట్లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ తన అధికారిక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు సోమవారం సాయంత్రం వందలాది మందితో కవాతు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బస్ భవన్ను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీసీజేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రుల కల్యాణానికి భద్రచలం ముస్తాభవుతోంది. ఇప్పటికే కళ్యాణానికి అంకురార్పణ చేయడంతో పాటు రాములోరి కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలు కలిపే కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఇప్పుడంతా ఆన్ లైన్ విధానమే నడుస్తోంది. చిన్నచిన్న కిరాణం మొదలు పెద్ద షాపింగ్ల వరకు అన్ని క్యూఆర్ కోడ్తో ఆన్లైన్ చెల్లింపులే నడుస్తున్నాయి. దీంతో నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పటికే జనాలు యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటుపడ్డారు.
మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.