Rahul Gandhi : మోడీ కాంప్రమైజ్ .. దేశాన్ని అమ్మేశాడు.. రాహుల్ సంచలన ఆరోపణలు!
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.
ట్రంప్ టారిఫ్ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్పై 18 శాతానికి టారిఫ్ను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీటిని సున్నా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్ ఒప్పకున్నట్లు వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్ చూపించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్షాక్ తగిలింది. ఢాకాలోని పూర్వాచల్ న్యూటౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.