Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ బోయగూడలో ఉండే సమీర్ అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. వీరంతా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది.