Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!
బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది.
బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.
ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ లేకుండా లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్, బరోడా బిఎన్పి పారిబాస్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో లాభాలు వస్తాయని అంటున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జపానీస్ భూకంపం రాకముందే గుర్తించే టెక్నాలజీపై పని చేస్తున్నారు. ఎక్కడ, ఎంత తీవ్రతతో ఎర్త్కేక్ వస్తోందో ముందే అంచనా వేసి గుర్తిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అంటున్నారు. భూకంపాలకు సూర్యుని వేడి కూడా కారణమని జపనీస్ రీసెర్చ్లో తేలింది.
హ్యుందాయ్ కార్ల కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెన్యూపై రూ. 55,000, i20 పై రూ. 50,000, గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000, SUV ఎక్స్టర్పై రూ.35,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
తక్కువ ధరలో మంచి ఫీచర్లుగల స్మార్ట్ఫోన్ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్లలో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.25వేల లోపు ఫోన్లు కింద అందించబడ్డాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ను సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు.
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె మసాచుసెట్స్ గవర్నర్ నుంచి ప్రశంసాపత్రం పొందారు. బోస్టన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రశంసాపత్రం అందజేశారు.