సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC జారీ.. ఆమోదించిన ఛత్తీస్గఢ్ సీఎం
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
తెలంగాణలో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, అరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సాయంత్రం 4గంటల నుంచి మూడు గంటలపాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్ను కారు ఢీకొట్టినడంతో కారులో ఉన్న బావ, మరదలు ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. మృతులను బీరం రంజిత్ రెడ్డి, హారిక రెడ్డిగా గుర్తించారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం సెప్టెంబర్ 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో చోటుచేసుకుంది
జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం చింతమడకలో పర్యటించారు. అక్కడ బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు కొందరు మచ్చ తెచ్చే పనిచేశారన్నారు.
భారతదేశంలో ప్రభుత్వాలు యువత ఆకాంక్షలను విస్మరిస్తే, నేపాల్ తరహా 'జెన్-జెడ్' నిరసనలు జరిగే ప్రమాదం ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం ముంబైలో జరిగిన 'ఎన్డీటీవీ యువ 2025' సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్కు రూ.100, మల్టీప్లెక్స్లకు రూ.150 చొప్పున పెంచుకోవచ్చు అని తెలిపింది
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా అని సీఎం అన్నారు. ఇవాళ కూడా తాను చాలామందికి కండువాలు కప్పానని, కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదన్నారు.