MLC Kavitha: బీఆర్ఎస్,హరీశ్,సంతోష్రావు మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు
BRS మీడియా, హరీష్ రావు మీడియా, సంతోష్ రావు మీడియా నన్నే టార్గెట్ చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు.