తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మంటలను అదుపు చేసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బది ప్రయత్నిస్తున్నారు.