Tamilnadu : నడిరోడ్డు పై ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపిన 6 గురు దుండగులు..
తమిళనాడు రాష్ట్రంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపిన ఘటన కలకలం రేపింది.ఘటన స్థలంలో హత్యకు సంబంధించి రికార్డ్ అయిన సీసీటీవి దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.