Thalliki vandanam : 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు : సీఎం చంద్రబాబు నాయుడు
ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు.