BIG BREAKING: ఒక్కొక్కరికి రూ.15 వేలు.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
తల్లికి వందనం పథకం పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈనెలలోనే తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ప్రభుత్వం చెల్లించనుంది.