Delhi: అధికారుల ముందు కోరికల చిట్టా ఉంచిన రాణా!
ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్ కు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఖురాన్, పెన్ను, పేపర్ వంటి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు.