Cricket: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్
పురుషుల వంతు అయిపోయింది..ఇప్పుడు మహిళల వంతు. ఐసీసీ మహిళల క్రికెట్ టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది . యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది.
పురుషుల వంతు అయిపోయింది..ఇప్పుడు మహిళల వంతు. ఐసీసీ మహిళల క్రికెట్ టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది . యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనుంది.
జులై 4న ముంబయిలోని మెరైన్ రోడ్డులో టీమిండియా విజయోత్సవ ర్యాలీకి వేలాదిమంది అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ర్యాలీ జరిగిన రోడ్డుపై ఏకంగా 11,500 కిలోల చెత్త పేరుకుపోయింది. ముస్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ రాత్రంతా కష్టపడి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు.
టీ20 ప్రపంచకప్ విజయానికి రోహిత్ టీమ్ పూర్తిగా అర్హులంటూ పాక్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రోహిత్ అసాధారణమైన నాయకుడు, కోహ్లీ, బుమ్రా, హార్డిక్ రియల్ హీరోస్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఈరోజు టీ20 వరల్డ్కప్ను సౌత్ ఆఫ్రికా ఎగురేసుకుపోయేదే..సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ ఒక్క క్యాచ్ పట్టకపోయి ఉంటే. మ్యాచ్ను మలుపు తిప్పిన ఆ ఒక్క క్యాచ్ పాత జ్ఞాపకాలను తవ్వి తీసింది. 2007లో శ్రీశాంత్ ఇలాగే ఒక్క క్యాచ్తో భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించాడు.
విశ్వవిజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కప్ను అందకోవడానికి చిన్నపిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. రోబోలా, డైనోసార్లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేతి నుంచి కప్పును అందుకున్నాడు.
సౌత్ ఆఫ్రికా టీమ్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడింది. అన్నిరకాలుగా భారత జట్టుకు గట్టిపోటీని ఇచ్చింది. చివర వరకు పట్టువదలకుండా ఆడి విశ్వవిజేతలకు తాము ఏ మాత్రం తీసిపోమని చాటి చెప్పింది.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్బై చెప్పేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్లో తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేశాడు.
ఇవాళ ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ప్లేస్లో వర్షం పడే సూచన ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?