T20 World Cup: శుభారంభం చేసిన ఆస్ట్రేలియా.. ఐర్లాండ్పై విజయం
టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్లోనే అదరగొట్టింది. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 67 పరుగుల తేడాతో గెలిచింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్లోనే అదరగొట్టింది. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 67 పరుగుల తేడాతో గెలిచింది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పెట్టిన వింత డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏకపక్షంగా తోసిపుచ్చింది.
పాకిస్థాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తామని ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
కొన్ని రోజులుగా నానుతున్న బంగ్లాదేశ్ విషయం తేలిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో తాము ఆడడం లేదని బీసీబీ కన్ఫార్మ్ చేసింది. తాము ఆడే మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించడానికి ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీ 20 వరల్డ్ కప్ కు సంబంధించి బంగ్లాదేశ్ కండిషన్స్ కు ఐసీసీ నో చెప్పేసింది. భారత్ వచ్చి ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే బీసీబీ మాత్రం భారత్ కు రామని...ఏమైనా అద్భుతాలు జరగాల్సిందేనని చెబుతోంది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది. ఎప్పటి లానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. కానీ శుభ్ మన్ గిల్ కు మాత్రం షాకిచ్చింది బీసీసీఐ.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
రోహిత్ శర్మ చాలా ఏళ్ల క్రితం పెట్టిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పాత పోస్ట్లో ఉన్న 45, 77 నంబర్లే దీనికి ముఖ్య కారణం. ఈ నంబర్లకు ప్రస్తుత పరిణామాలతో సరిగ్గా సరిపోవడంతో ఆసక్తికరంగా మారింది.