Theft: సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్షం పలువురి ప్రాణాలు తీస్తుంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో మరోసారి ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఈ నిర్లక్ష్యం మూలంగా ఓ పసికందు మృతిచెందింది. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కొంతమంది మీడియా ముసుగులో స్లాటర్ హౌజ్లు నడుపుతున్నారని, ఎవడ్ని చూసుకొని మీకు ఈ బలుపు. దాడి చేయలేరు అనుకోకండి.. మా సహనాన్ని పరీక్షించకండి. అంటూ మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్ది మీడియా మీద ఫైర్ అయ్యారు.
పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
సూర్యపేట జిల్లాకు చెందిన పరమేష్(25) తన కాలికి గాయమైందని హాస్పిటల్లో చేరాడు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రూ.3లక్షలు కట్టించుకున్నారు. చివరికి చేతులెత్తేసి గాంధీ హాస్పిటలకు తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.
తండ్రికి బైక్ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది. చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సూర్యాపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దంతాలపల్లి రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు ధాన్యాన్ని తగలబెట్టారు.15 రోజులైనా వడ్లు కొనట్లేదంటూ రోడ్డుపై కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు.
కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది. విద్యార్థిని కృష్ణవేణి గేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది