Telangana: ఓరి దుర్మార్గుల్లారా.. కాలికి గాయమైందని వెళ్తే.. ప్రాణం తీశారు కదరా!
సూర్యపేట జిల్లాకు చెందిన పరమేష్(25) తన కాలికి గాయమైందని హాస్పిటల్లో చేరాడు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రూ.3లక్షలు కట్టించుకున్నారు. చివరికి చేతులెత్తేసి గాంధీ హాస్పిటలకు తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.