BIG BREAKING: దేశంలో ఇక క్రాకర్స్ బంద్.. సుప్రీంకోర్టు సంచలనం!
టపాసులపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. కేవలం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా బ్యాన్ చేయాలని సూచించింది. కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకే కాదు.. దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.