SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కన్ఫామ్
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎమ్బీ 29 సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఇందులో మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు. మహేశ్ బాబు, పృథ్వీ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ విషయం కన్ఫామ్ అయింది.