SSMB29 - Globe Trotter: పండగ వేళ మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్.. SSMB29 ఫస్ట్ లుక్ వచ్చేసింది!
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ లో SSMB29 అప్డేట్ ఇస్తామంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ లో SSMB29 అప్డేట్ ఇస్తామంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
'SSMB 29' నుంచి మహేష్ బాబు కొత్త లుక్ ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. పొడవాటి ఉంగరాల జుట్టుతో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చారు. ఇవి చూసిన ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ 'షేర్', 'హాలీవుడ్ హీరో' అంటూ తమ హ్యాండిల్స్ లో ఫొటోలు షేర్ చేస్తున్నారు.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎమ్బీ 29 సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఇందులో మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు. మహేశ్ బాబు, పృథ్వీ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ విషయం కన్ఫామ్ అయింది.
SSMB29 రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 2nd షెడ్యూల్ జరుపుకొంటుంది. తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనున్నారు. వెళ్లే ముందు హైదరాబాద్లోని స్థానిక, జాతీయ మీడియాతో సమావేశం జరపనున్నారు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమాకు సంబంధించి ఒక వార్త ఫుల్ వైరల్ అవుతోంది. మహేష్ తో జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తారని అంతా అనుకున్నారు, కానీ ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట దీంతో ఈ సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోయింది.
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. రాజమౌళి డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అనుకున్నారు అంతా.కానీ ఆమె అందులో విలన్ రోల్ చేస్తుందని టాక్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న SSMB29 సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కథ భారతదేశంలో ఇంతవరకు రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
అమెరికా లాస్ ఏంజెల్స్ నుంచి నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీంతో మహేశ్- రాజమౌళి # #SSMB29 కోసమే ప్రియాంక హైదరాబాద్కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.