Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన పడటంతో సాకేంతిక సమస్య తలెత్తింది. దీంతో 227 మంది ప్రయాణికులతోకూడిన విమానాన్ని శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దించారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి.