Space X: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా
భారత వ్యోమగామి ప్రయాణించాల్సిన స్సేస్ ఎక్స్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రేపు వెళ్ళాల్సిన ఈ రాకెట్ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా మరోసారి వాయిదా పడింది.
భారత వ్యోమగామి ప్రయాణించాల్సిన స్సేస్ ఎక్స్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రేపు వెళ్ళాల్సిన ఈ రాకెట్ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా మరోసారి వాయిదా పడింది.
అంతరిక్షాన్ని ఏలేద్దామనుకున్న ఎలాన్ మస్క్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా మూడోసారి స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ మోసారి విఫలమైంది. గాల్లోనే పేలిపోయింది.
సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్కు ISRO చైర్మెన్ వీ నారాయణన్ వెల్కమ్ చెప్పారు. ISRO అధికారిక X అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు. పరిశోధనల్లో ఆమె అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు.
సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. తొమ్మిది నెలలుగా ఆమె అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వచ్చాక వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. ఆమె సొంతంగా నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. పనిలో పనిగా మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు.
స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ మొత్తం దానిలో స్పేస్ ఎక్స్ పాత్ర అధ్భుతమని నాసా కొనియాడింది.
సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు.
ISSలో చిక్కుక్కున్న సునీతా, విల్మోర్లను తీసుకురావడానికి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ డాకింగ్ విజయవంతమైంది. ఉదయం 10 గంటలకు SpaceX క్రూ 10 మిషన్లో నలుగురు సిబ్బంది సునీతా విలియమ్స్, విల్మోర్లను కలుసుకున్నారు. వారు తిరగి భూమిమీదకు బయలుదేరనున్నారు.