IPL 2025: ఐపీఎల్ ఓనర్లకు బిగ్ రిలీఫ్.. నిర్ణయం మార్చుకున్న విదేశీ బోర్డ్స్!
ఐపీఎల్ జట్ల ఓనర్లకు విదేశీ బోర్డులు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్, పాక్ వార్తో వాయిదాపడి మళ్లీ మొదలుకానున్న టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లను ఆడనిస్తామని సౌతాఫ్రికా బోర్డు ప్రకటించింది. దీంతో ఏడుగురు స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండనున్నారు.