Uttar Pradesh: కోతులపైకి గొడ్డలి విసిరాడు..మెడకు తగలడంతో కొడుకు మృతి
ఉత్తరప్రదేశ్లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపును తరిమికొట్టడానికి ఓ తండ్రి విసిరిన గొడ్డలి దెబ్బకు రెండేళ్ల కుమారుడు చనిపోయాడు. మొరాదాబాద్లో ఆరవ్ అనే బాలుడు ఇంటి లోపల ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.