Asia Cup 2025: ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించిన BCCI.. కెప్టెన్ ఎవరంటే ?
ఆసియా కప్ 2025లో ఆడనున్న టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నారు. అలాగే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు.
Shubman Gill: 47 ఏళ్ల రికార్డు బద్దులు.. సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన గిల్!
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.
Shubman Gill : శుభ్మన్ గిల్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు
తాజాగా మాంచెస్టర్లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్గా తన మొదటి టెస్ట్ సిరీస్లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లాండ్... ఇండియా బ్యాటింగ్!
అండర్సన్-తెందూల్కర్ టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.
Rohit Sharma: రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి ఔట్ !
రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి అతని స్థానంలో శుభ్మాన్ గిల్ కు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లుగా తెలుస్తోంది.
IND vs ENG : ఇవాళే మూడో టెస్టు... గిల్ ముందు అదిరిపోయే రికార్డులు!
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
Akash Deep : ఎవరూ పట్టించుకోలేదు.. మ్యాచ్ గెలిపించి నోళ్లు మూయించాడు!
రెండో టెస్ట్లో బుమ్రాను భారత్ ఆడించదని నిర్ణయించినప్పుడు అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ లేదా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లను ఆడించాలని సూచించారు. సునీల్ గవాస్కర్, మైఖేల్ క్లార్క్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు.
IND VS ENG 2ND TEST: 58 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత్.. గిల్ మామూలోడు కాదు
ఎడ్జ్బాస్టన్లో 58 ఏళ్ల తర్వాత భారత్ చారిత్రక విజయం సాధించింది. నిన్న టీమిండియా ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ను 336 పరుగుల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్లో భారత్కు ఇది మొదటి టెస్ట్ గెలుపు.