Rahul Mamkootathil: లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెండ్
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడ గ్రామంలో దారుణం జరిగింది. 68ఏళ్ల అత్తపై అల్లుడు షేక్ నజీం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చిన ఆమెపై మరుసటి రోజు అదే తీరు ప్రవర్తించాడు. సహనం కోల్పోయిన అత్త అతడిని హతమార్చింది.
60 ఏళ్ల వృద్ధుడిలో కామ కోరికలు చావలేదు. భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోగా.. గ్రామంలోని ఆడాళ్లపై కన్నేశాడు. మహిళల మానం తీసే ఇలాంటి వాడిని మట్టిలో కనిపేయాలని భావించిన బాధితులు అతన్ని బతికుండానే నిప్పు పెట్టి కాల్చేశారు.
యూపీలో దారుణం జరిగింది. అలీగఢ్ పోలీస్స్టేషన్ మెస్లో వంటవాడిగా పనిచేస్తున్న ముకేశ్ ఒక మహిళను అందులోనే రేప్ చేశాడు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. ఇలా నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం చేశాడు. విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
బీహార్ రాజధాని పాట్నాలో ఘోరం జరిగింది. ప్రముఖ లేడీ డ్యాన్సర్పై భర్త ముందే ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ఈ దారుణం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేసి మరొక నిందితుడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నటుడు, యాక్షన్ స్టార్ 64 ఏళ్ల జీన్ క్లాడ్.. అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అక్రమ రవాణాకు గురైన ఐదుగురు రొమేనియన్ మహిళలను లైంగికంగా వాడుకున్నట్లు కేసు నమోదైంది. క్రిమినల్ నెట్వర్క్ నుంచి వారిని బహుమతిగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు స్థానిక దర్గా సెంటర్లో బంగారు ఆభరణాలు తయారీ షాపు యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు
తెలంగాణలో మరో దారుణం జరిగింది. మెదక్ జిల్లా చేగుంటలో 16 ఏళ్ల బాలికపై లకావత్ ప్రవీణ్, రాజు అనే యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు.
లైంగిక వేదింపులు కేసులో జైలుకి వెళ్లి వచ్చిన జానీ మాస్టర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా తానూ తప్పు చేయలేదని నమ్మిన ప్రజలందరికీ ధన్యవాదాలని తెలిపారు. అలాగే త్వరలోనే అసలు నిజం బయపడుతుందని అన్నారు.