Stock Market: మళ్ళీ మొదలు..ట్రంప్ ఎఫెక్ట్ తో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 80,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 24,600 వద్ద ఉంది.