Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..
సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్లోని ఇద్దరు మహిళలు చనిపోయారు.
సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్లోని ఇద్దరు మహిళలు చనిపోయారు.
అమెరికాలోని జార్జియాలో ఒక స్కూల్లో ఒక దుండుగుడు కాల్పులు జరిపాడు. ఇందులో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడికి కేవలం 14 ఏళ్ళు.
యూపీలోని బారాబంకి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలలో జరిగే ప్రార్థనకు హాజరయ్యేందుకు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థుల్లో ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్ నారాయణ నోడల్ స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
కర్నూలు జిల్లా కందనాతిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలోని పాఠశాలకు టీచర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఉత్తప్రదేశ్లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
టీనేజ్ అమ్మాయి గాల్లో తేలుతున్న వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పూణెలో ఒక స్కూల్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. విద్యార్ధికి దెయ్యం పట్టడం వల్లనే అలా గాల్లో తేలుతోంది అంటూ వీడియోకు సంబంధించి ప్రచారం జరుగుతోంది.
గంజాయి చాక్లెట్ల ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కొత్తూరులో జడ్పీ పాఠశాల పక్కన ఉండే ‘సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’లో మత్తు చాక్లెట్లను అమ్ముతుండగా ఇవి తిన్న స్కూల్ పిల్లలు అసభ్యప్రవర్తనతో రెచ్చిపోయారు. హెచ్ఎంకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.