AP : పాఠశాలకు తాళాలు వేసిన గ్రామస్తులు.. పట్టించుకోని అధికారులు..!
కర్నూలు జిల్లా కందనాతిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలోని పాఠశాలకు టీచర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.