Fire Accident: మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండిగో సంస్థకు కేంద్రం షాకిచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ సంస్థకు ఉన్న స్లాట్లలో అయిదు శాతం కోత విధించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందుగానే ఆమె ఓటు హక్కు పొందారని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.