ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి పొలం నుంచి తిరిగి వస్తుండగా కర్ణాటక వైపు వెళ్తున్న వారి వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి పొలం నుంచి తిరిగి వస్తుండగా కర్ణాటక వైపు వెళ్తున్న వారి వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
ఆదిలాబాద్ జిల్లా మేకలగండి జాతీయ రహదారిపై అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాలు ఉందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం చెందిన దారుణ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. మనోజ్ఞ తలపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. స్కూల్ మెనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నక్కపల్లి జాతీయ రహదారి పై ఉద్దండపురం వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు(24), ఆవాల నవీన్ (18)అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్టటూరు సమీపంలో టూరిస్ట్ వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి (మం) సీతారాంపురం ముర్రేడువాగు బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు. ఘటనపై సమాచారం
బెంగళూరు-తిరుపతి రోడ్డుపై నిన్న బస్సు, రెండు లారీలు ఢీకొనడంతో 8 మంది మృతి చెందిన ఘటన మరవకముందే.. అదే మార్గంలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్నోవా టైర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అరగొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.