AP: అనంతపురంలో దారుణం.. మృతదేహంతోనే అంత దూరం ప్రయాణం
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొన్నది. ఎగిరి కారుపై పడిన యువకుడు మృతిదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. కొంతమంది వాహనదారులు కారుపై మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.