Rishabh Pant : టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాటింగ్కు రాబోతున్న పంత్!
టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. అయినప్పటికీ అతను రెండో రోజు ఆటలో బ్యాటింగ్కు వచ్చి కీలకమైన అర్ధ సెంచరీ (54 పరుగులు) చేశాడు.