Melisa Hurricane: మెలిసా హరికేన్ తాండవం..30 మంది మృతి
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా.. మరో 14 రైళ్లను దారి మళ్లించింది.
తుపానుకు ముందు, తుపాను సమయంలో, తుపాను తర్వాత అధికారులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు తెలుపుస్తున్నారు. తుపాను తీరం దాటుతున్న సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. ఆరోగ్య, భద్రతా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగుతుంటాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, కార్లు ఇలా ఏదో విధంగా ప్రయాణాలు జరుగుతుంటాయి. అలాగే కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్, టూర్కు వెళ్లే వాళ్లు ఉంటారు. ఈ సమయంలో ఏపీకి వెళ్లే ప్లాన్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలని తెలిపారు.