J&K Tragedy: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది
జమ్మూ, కాశ్మీర్ లో ఇంకా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. దీంతో జీలం నది ప్రవాహం ప్రమాద స్థాయిని చేరుకుంది. మరోవైపు వైష్ణోదేవి యాత్రలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 35 కు చేరుకుంది.