Russia-Ukraine War: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు.
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు.
పుతిన్ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక పాకిస్థానీల్లో నిరాశను నింపింది. పుతిన్ ఎప్పుడూ తమ దేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ఏముందని మన దగ్గర పుతిన్ రావడానికి అని మరోవైపు పాకిస్తాన్ జర్నలిస్టులే తమ దేశ పరువును తీసుకుంటున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో చాలా విశేషాలే చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి పుతిన్, ప్రధాని మోదీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎర్రమొక్క. అసలేంటీ మొక్క, దాన్ని అక్కడ ఎందుకు పెట్టారు.
శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుతిన్కు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ ఆహ్వానం రాలేదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు మాత్రం ఈ విందు ఆహ్వానం అందింది.
హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ మంచి స్నేహితులన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఆ స్నేహం, భారత్ మీద ఉన్న నమ్మకంతోనే పుతిన్ తన ఫ్యాలెస్ ఆన్ ద వీల్స్ ను వదిలేసిన మరీ మోదీ ఫార్చ్యూనర్ లో వెళ్ళారు.