Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడ్డ జనం..పీవోకేలో నిరసనలు
పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
లడఖ్లో రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో జరుగుతున్న నిరసనలు బుధవారం హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో పలువురు మరణించినట్లు, చాలా మందికి గాయాలైనట్లు సమాచారం.
జమ్మూ-కాశ్మీర్ మరో నేపాల్ అవుతుందా. ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. లడఖ్ రాజధాని లేహ్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీనికి కారణం ఏంటి? లడఖ్ మరో నేపాల్ లా తయారవుతుందా?
పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి.
బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.
బ్రిటన్లో ఆదివారం జరిగిన నిరసనలను ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. అల్లర్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వలసలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.
నేపాల్ రాజకీయాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై జెన్ జీ ఉద్యమకారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్నటికే ఐదారుగురు పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఎవరిని నియమిస్తారనేది మాత్రం సందేహాస్పదంగానే ఉంది.
ఫ్రాన్స్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం మళ్లీ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రజా నిరసనలకు అనేక కారణాలు ఉన్నాయి.
ఫ్రాన్స్ రాజధాని పారిస్తో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. 'బ్లాక్ ఎవ్రీథింగ్' నినాదంతో ఆందోళనకారులు రోడ్లు, రైల్వే మార్గాలను దిగ్బంధించారు. దీంతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.