Pakistan People Protest At China-Pak Highway | POK ను భారత్ లో కలపండి ప్లీజ్ | India Pak War | RTV
తెలంగాణ ఆర్టీసీ మరోసారి సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రేపటినుంచి ఆర్టీసీ సిబ్బంది సేవలు ఆపేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ ఇప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మే చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
పాకిస్తాన్లో నీళ్ల కోసం ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. సింధ్ ప్రావిన్స్లో జనాలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. భారత్ సింధు నది నీళ్లు ఆపడంతో.. సింధ్ రాష్ట్ర ప్రజల ఉద్యమం తీవ్రమైంది.
ట్రంప్కు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. 'హ్యాండ్స్ ఆఫ్'' పేరుతో 50 రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని నిరసనలు చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ టైటిల్పై క్లిక్ చేయండి.
నేపాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ మళ్లీ నిరసనలు జరిగాయి. ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నిరసనకారులపై భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు.
రైతులకు 'సంయుక్త కిసాన్ మోర్చా' మరో కీలక పిలుపునిచ్చింది. పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మార్చి 28న దేశవ్యాప్తంగా రైతులంతా ఆయా జిల్లాల్లో నిరసన చేపట్టాలని కోరింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై ఆందోళనకు దిగాలని సూచించింది.
ప్రేమ పెండ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య తన తల్లి దండ్రులతో కలిసి దీక్షకు దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కలకోటకు చెందిన చేవల పూజితకు, బ్రాహ్మణపల్లికి చెందిన గోపీకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూర్తి స్టోరీ లోపల కోసం చదవండి.