Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీతో ప్రశాంత్ కిశోర్ పొత్తు?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ అధ్యక్షుడు పాశ్వాన్ 'తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని' అనడం మరింత బలం చేకూర్చింది.