HYD BREAKING: పోలీస్ దెబ్బలకు వ్యక్తి మృతి?
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే అతను మృతి చెందాడని పోలీసులు అంటున్నారు.