PHONE TAPPING : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..జాతీయ అంశంగా ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఇష్యూను బీజేపీ జాతీయ అంశంగా పరిగణిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఫోన్నే ఎక్కువసార్లు ట్యాప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. రేపు బండి సంజయ్ సిట్ ముందు హాజరవుతారు.