Pharma: ట్రంప్ మరో బాంబు.. ఫార్మాపై 100శాతం సుంకాలు
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు కక్ష కట్టారు. ఇప్పటి వరకు విధించిన టారిఫ్ లు చాలవన్నట్టు ఇప్పుడు మరో కొత్త బాంబ్ తో రెడీ అవుతున్నారు. ఫార్మాపై 200 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ యంత్రాంగం కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది.
ఆగస్టు 1 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పడంతో పాటూ రాగి పై 50, ఫార్మీపై 200శాతం సుంకాలు ఉంటాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇది మిగతా దేశాలతో పాటూ భారత్ పై కూడా భారీ ఎఫెక్ట్ చూపించనుంది. మరిన్ని వివరాలు కింది ఆర్టికల్ లో..
లేఆఫ్స్ ఇప్పుడు ఫార్మా రంగాన్ని కూడా తాకాయి. హైదరాబాద్లోని డా. రెడ్డీస్ లాబోరెటీస్ కూడా ఉద్యోగులను తొలగించనుంది. ఈ కంపెనీ 25 శాతం వరకు ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇందులో కోటికి పైగా వేతనం తీసుకనేవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ టారీఫ్ ల మోత మోగిపోతోంది. మన దేశం మీద కూడా 26శాతంతో విరుచుకుపడ్డారు. పైకి పెద్దగా ఏమవదు అని భారత్ చెబుతోంది కానీ..కొన్ని రంగాలపై భారీగానే ఎఫెక్ట్ పడనుంది. అవేంటో కింది ఆర్టికల్ లో చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఔషధాల దిగుమతుల మీద 25 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. దీంతో భారత్ లో ఫార్మాకు పెద్ద దెబ్బ కొట్టినట్టయింది. దెబ్బకు ఒక్కసారిగా వీటి స్టాక్స్ డౌన్ అయిపోయాయి.
విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు.